Tuesday, February 22, 2011

తెలంగాణా రాష్ట్ర సాధనపై ఖమ్మం డిస్ట్రిక్ట్ ,భద్రాచలంలలోని తెరాస ,సిపిఐ ,ఐస్ఫ్ జీ సి నాయకుల ఆద్వర్యములో భద్రాద్రి ధర్నా
సందర్భంగా స్థానిక అంబేద్కర్ సెంటరు లో మనవ హారం నిర్వహించి ,విద్యార్ధులచే అనతరం సెంటరు లో ఆట పాటలతో కార్యక్రమం జరిపారు ,విద్యార్థిని విద్యార్థులు పలు రాజకీయ పార్టీలు "జై TELANGANA అంటూ తెలంగాణాకి ఎవరు అడ్డొస్తే అడ్డంగా నరికేస్తము " అని నినాదాలు నిర్వహించారు .

No comments:

Post a Comment